నవరత్నములు
ఖ్యాతో వరాహమిహిరో నృపతేస్సభాయం, రత్నానివై వరరుచే ర్నవ విక్రమస్య|| "
అను ఈ శ్లోకమునందు చెప్పబడిన ధన్వంతరి, క్షపణకుఁడు, అమరసింహుఁడు,
శంకువు, బేతాళుఁడు, భట్టి, ఘటఖర్పరుఁడు, కాళిదాసుఁడు, వరాహమిహిరుఁడు
అను తొమ్మండుగురును విక్రమార్కుని సభయందలి నవరత్నములు అని
ప్రసిద్ధి చెంది ఉన్నారు
No comments:
Post a Comment