తాండవ శివస్తోత్రము (మహాభక్త రావణ ప్రణీతము)
పంచచామర ఛందస్సులో అమర్చిన ఈ స్తోత్రము రావణబ్రహ్మ కృతముగా ప్రసిద్ధి పొందినది.ఒక 3 నెలల క్రితం అడిగిన ఒక ఆనన గ్రంథ మిత్రుని కోరిక మేరకు నా అల్ప మేధస్సుకు తోచిన విధముగా వివరణ ఇచ్చే ధైర్యము చేయుచున్నాను.విజ్ఞులు దయతో నా సాహసమును మన్నింప ప్రార్థన.
రోజూకు ఒక శ్లోకము తదర్థమునుంచ ప్రయత్నిచుతాను.
1.
ఝటాటవీ గళ జ్జలప్రవాహపావిత స్థలే
గళేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం
ఢమ డ్ఢమ డ్ఢమ డ్ఢమ న్నినాద వడ్ఢమర్వయం
చకార చండ తాండవం తనోతు నః శివ శ్శివం
ఉత్తుంగ గంగా జలపాతమును భరించు ఘనారణ్య సాద్రుశమైన జటలు గలుగు కంధరము (మెడ) చుట్టూ భుజంగ మాలికలు (ఫణిభూషణములు) కలుగుచూ తన ఢమరుకము నినదించు ఢమఢమ ఢమఢమ శబ్దమునకనుగుణముగా తాండవము చేయు పరమేశ్వరుడు మనకు సకల శుభములను సమకూర్చుగాక.
2
జటా కటాహ సంభ్రమభ్రమన్నిల్లింప నిర్ఝరీ,
విలోల వీచివల్లరీ విరాజ మాన మూర్ధనీ,
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్ట పావకే,
కిశోరచంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ.
కటాహము అన్న మాటకు నిఘంటువు అర్థము కడవ, పాత్ర అని తీసుకొనవచ్చు.ప్రస్తుతము ఈ
శ్లోకములో బావి , లోతు మన ఊహకందనిది,అని అన్వయించుకొనవచ్చును.మహాజటా కూప
స్థితోత్తుంగ తరంగిణీ విలసిత గంగా ప్రవాహము కలిగి ఫాలమున అగ్నిని కలుగుచూ(మూడవ
కన్ను)కొండవంటి తన కొండె(జుట్టు ముడి) సానువున బాలచంద్రుని కలిగిన పరమేశుడు
ప్రతిక్షణమూ నా మనసులో రమించుచున్నాడు.
3.
ధరా ధరేంద్ర నందినీ విలాస బంధు బంధుర,
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మాన మానసే,
కృపా కటాక్ష ధొరణీ నిరుద్ధ దుర్ధరాపది,
క్వచిత్ దిగంబరే (క్వచిచ్చిదంబరే) మనో వినొదమేతు వస్తుని.
సకల చరాచర జీవ రాశికి కారణభూతమైన ప్రకృతి యైనట్టి అద్రిరాజసుతయైన తన అర్ధాంగి ఈ జగన్నాటకరంగము పై చేయు నృత్య హేలకు సర్వవిధముల సహకారియై నర్తించుచూ దుర్భర దుస్సహమైన ప్రతిబంధకముల తొలగించు తన కృపా కటాక్ష వీక్షణముల మనపై ప్రసరింప జేయుచుండునట్టి చిదంబరుడు దిగంబరుడునగు పరమేశ్వరునిపై ధ్యాసచే ధ్యానముచే నా మనసు నిలిపి బ్రహ్మానందమును పొందుదును.
4.
జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫణా మణి ప్రభా
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూ ముఖే
మదాంధ సింధుర స్ఫురత్ త్వగుత్తరీయ మేదురే
మనో వినోద మద్భుతం బిభర్తు భూత భర్తరి
జటలచేతను ఉరగాభరణములచేతను వానిపడగలపై గల పింగళ ద్యుతి(గోరోజనపురంగుగలిగినకాంతి)ప్రభాసిముగు మణులు వివిధ వర్ణములలో దిగ్వధువులపై (అష్ట దిక్కులను సుందరాంగులతో పోల్చబడినది) కాంతి విరజిమ్ముచుండగా ధగద్ధగాయమానమౌ మదగజచర్మాంబర ధారిని, పరమ శివుని మనోమందిరములో ప్రతిష్టించుకొని ఆత్మానందమును పొందుచున్నాను.
5.
సహస్ర లోచన ప్రభృత్యశేష లేఖ శేఖర
ప్రసూన ధూళి ధోరణీ విధూ సరాంఘ్రి పీఠభూః
భుజంగరాజ మాలయా నిబద్ధ జాట జూటకా
శ్రియై చిరాయ జాయతం చకోరబంధు శేఖరః
సహస్రలోచనుడగు ఇంద్రుడు తదితర దేవతలందరూ నాట్యరంగవలయితులై మైమరచి తిలకించుచుండగా పరమేశ్వర పదఘట్టనము చేత ఎగసిన పాదరజము ఆశీర్వాద పూర్వకముగావారి శిరసులనలంకరించగా, ఘన జతాజూతశిఖను జారకుండా సర్పరాజములు బంధించియుండగా, వెలుగు జిలుగుల చందమామ మధురుచిని (రుచి= కిరణము, వెలుగు) చకోరము తనివి తీరక గ్రోలుచునే యుండగా శ్రేయస్సును కలుగజేసే తాండవమొనరించుచు ప్రేక్షకులను నిశ్చేష్టుల జేసిన నటరాజుకు నా సాష్టాంగ నమస్కారము.
6.
లలాట చత్వర జ్వలద్ధనంజయ స్ఫులింగభా
నిపీత పంచ సాయకం నమన్నిలింప నాయకం
సుధా మయూఖ లెఖయా విరాజమాన శేఖరం
మహా కపాలి సంపదే, శిరో జటాలమస్తునః
7.
కరాళ ఫాల పట్టికా ధగధగ జ్వల-
ద్ధనంజయా హుతీ కృత ప్రచండ పంచ సాయకే,
ధరద్ధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక-
ప్రకల్పనైక శిల్పిని, త్రిలొచనే రతిర్ మమ.
ప్రచండ ధ్వనిని కల్గి ధగద్ధగలతో జ్వాలాయమానమై ప్రజ్వరిల్లుచున్న విశాల ఫాల నేత్రము చేత దగ్ధము కాబడిన పంచ శరుని (మన్మధుని) కలిగినవాడైన నటరాజు చేయు తాండవముచే కలుగు పద ఘట్టనల వలన వసుధా ఉరముపై ( అంటే భూఫలకము మీద అని అన్వయము. వాసుదా ఉరము అంటే భూమి ఎద అని అర్థము. కవిత్వము ఎప్పుడూ అన్వయ ప్రాధాన్యత కలిగి ఉంటుంది.అందులోనూ రావణుడు పరమ శివ భక్తుడు ఆ విధముగా మహనీయుడు.) చిత్ర విచిత్ర చిత్ర లేఖనములు చేయుచున్నాడు. (ఇక్కడ భూమిపై సృష్టిని ఆవిష్కరించుచున్నాడా మహానుభావుడు.) భూమి ప్రకృతిలో భాగమే . ప్రకృతి అంటే వేరేవరోకాదు పరమేశ్వరియే కదా!పురుషుడు పరమేశ్వరుడే!శివతత్వమెంత ఇమిడియుందో గమనించండి.అంటే ఆ సతీపతుల నాట్య సంరంభము సృష్ఠికి ఆది పునాది అన్నది అన్వయము.అట్టి పరమేశుని ఫాలనేత్రముపై నా చిత్తము మొత్తమునుంచి నేను సాష్టాంగ ప్రణతులనాచరించుచున్నాను.
8
పంచచామర ఛందస్సులో అమర్చిన ఈ స్తోత్రము రావణబ్రహ్మ కృతముగా ప్రసిద్ధి పొందినది.ఒక 3 నెలల క్రితం అడిగిన ఒక ఆనన గ్రంథ మిత్రుని కోరిక మేరకు నా అల్ప మేధస్సుకు తోచిన విధముగా వివరణ ఇచ్చే ధైర్యము చేయుచున్నాను.విజ్ఞులు దయతో నా సాహసమును మన్నింప ప్రార్థన.
రోజూకు ఒక శ్లోకము తదర్థమునుంచ ప్రయత్నిచుతాను.
1.
ఝటాటవీ గళ జ్జలప్రవాహపావిత స్థలే
గళేవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం
ఢమ డ్ఢమ డ్ఢమ డ్ఢమ న్నినాద వడ్ఢమర్వయం
చకార చండ తాండవం తనోతు నః శివ శ్శివం
ఉత్తుంగ గంగా జలపాతమును భరించు ఘనారణ్య సాద్రుశమైన జటలు గలుగు కంధరము (మెడ) చుట్టూ భుజంగ మాలికలు (ఫణిభూషణములు) కలుగుచూ తన ఢమరుకము నినదించు ఢమఢమ ఢమఢమ శబ్దమునకనుగుణముగా తాండవము చేయు పరమేశ్వరుడు మనకు సకల శుభములను సమకూర్చుగాక.
2
జటా కటాహ సంభ్రమభ్రమన్నిల్లింప నిర్ఝరీ,
విలోల వీచివల్లరీ విరాజ మాన మూర్ధనీ,
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాట పట్ట పావకే,
కిశోరచంద్ర శేఖరే రతిః ప్రతిక్షణం మమ.
కటాహము అన్న మాటకు నిఘంటువు అర్థము కడవ, పాత్ర అని తీసుకొనవచ్చు.ప్రస్తుతము ఈ
శ్లోకములో బావి , లోతు మన ఊహకందనిది,అని అన్వయించుకొనవచ్చును.మహాజటా కూప
స్థితోత్తుంగ తరంగిణీ విలసిత గంగా ప్రవాహము కలిగి ఫాలమున అగ్నిని కలుగుచూ(మూడవ
కన్ను)కొండవంటి తన కొండె(జుట్టు ముడి) సానువున బాలచంద్రుని కలిగిన పరమేశుడు
ప్రతిక్షణమూ నా మనసులో రమించుచున్నాడు.
3.
ధరా ధరేంద్ర నందినీ విలాస బంధు బంధుర,
స్ఫురద్దిగంత సంతతి ప్రమోద మాన మానసే,
కృపా కటాక్ష ధొరణీ నిరుద్ధ దుర్ధరాపది,
క్వచిత్ దిగంబరే (క్వచిచ్చిదంబరే) మనో వినొదమేతు వస్తుని.
సకల చరాచర జీవ రాశికి కారణభూతమైన ప్రకృతి యైనట్టి అద్రిరాజసుతయైన తన అర్ధాంగి ఈ జగన్నాటకరంగము పై చేయు నృత్య హేలకు సర్వవిధముల సహకారియై నర్తించుచూ దుర్భర దుస్సహమైన ప్రతిబంధకముల తొలగించు తన కృపా కటాక్ష వీక్షణముల మనపై ప్రసరింప జేయుచుండునట్టి చిదంబరుడు దిగంబరుడునగు పరమేశ్వరునిపై ధ్యాసచే ధ్యానముచే నా మనసు నిలిపి బ్రహ్మానందమును పొందుదును.
4.
జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫణా మణి ప్రభా
కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూ ముఖే
మదాంధ సింధుర స్ఫురత్ త్వగుత్తరీయ మేదురే
మనో వినోద మద్భుతం బిభర్తు భూత భర్తరి
జటలచేతను ఉరగాభరణములచేతను వానిపడగలపై గల పింగళ ద్యుతి(గోరోజనపురంగుగలిగినకాంతి)ప్రభాసిముగు మణులు వివిధ వర్ణములలో దిగ్వధువులపై (అష్ట దిక్కులను సుందరాంగులతో పోల్చబడినది) కాంతి విరజిమ్ముచుండగా ధగద్ధగాయమానమౌ మదగజచర్మాంబర ధారిని, పరమ శివుని మనోమందిరములో ప్రతిష్టించుకొని ఆత్మానందమును పొందుచున్నాను.
5.
సహస్ర లోచన ప్రభృత్యశేష లేఖ శేఖర
ప్రసూన ధూళి ధోరణీ విధూ సరాంఘ్రి పీఠభూః
భుజంగరాజ మాలయా నిబద్ధ జాట జూటకా
శ్రియై చిరాయ జాయతం చకోరబంధు శేఖరః
సహస్రలోచనుడగు ఇంద్రుడు తదితర దేవతలందరూ నాట్యరంగవలయితులై మైమరచి తిలకించుచుండగా పరమేశ్వర పదఘట్టనము చేత ఎగసిన పాదరజము ఆశీర్వాద పూర్వకముగావారి శిరసులనలంకరించగా, ఘన జతాజూతశిఖను జారకుండా సర్పరాజములు బంధించియుండగా, వెలుగు జిలుగుల చందమామ మధురుచిని (రుచి= కిరణము, వెలుగు) చకోరము తనివి తీరక గ్రోలుచునే యుండగా శ్రేయస్సును కలుగజేసే తాండవమొనరించుచు ప్రేక్షకులను నిశ్చేష్టుల జేసిన నటరాజుకు నా సాష్టాంగ నమస్కారము.
6.
లలాట చత్వర జ్వలద్ధనంజయ స్ఫులింగభా
నిపీత పంచ సాయకం నమన్నిలింప నాయకం
సుధా మయూఖ లెఖయా విరాజమాన శేఖరం
మహా కపాలి సంపదే, శిరో జటాలమస్తునః
ధరించిన అగ్ని గల ఫాలనేత్రమును తెరచి పంచబాణుని (అరవిందము, అశోకము,మావి,మల్లె, నల్ల కలువ) మదమణచిన బాలేందుశేఖరుడగు కపాలి ఐశ్వర్యమునకాలవాలమైన తన ఘన జటల నుండి తగిన సంపద కలుగజేయుగాక.ఆ నటరాజునకు త్రికరణ శుద్ధిగా సాష్టాంగ నమస్ కృతి చేయుచున్నాను.
7.
కరాళ ఫాల పట్టికా ధగధగ జ్వల-
ద్ధనంజయా హుతీ కృత ప్రచండ పంచ సాయకే,
ధరద్ధరేంద్ర నందినీ కుచాగ్ర చిత్రపత్రక-
ప్రకల్పనైక శిల్పిని, త్రిలొచనే రతిర్ మమ.
ప్రచండ ధ్వనిని కల్గి ధగద్ధగలతో జ్వాలాయమానమై ప్రజ్వరిల్లుచున్న విశాల ఫాల నేత్రము చేత దగ్ధము కాబడిన పంచ శరుని (మన్మధుని) కలిగినవాడైన నటరాజు చేయు తాండవముచే కలుగు పద ఘట్టనల వలన వసుధా ఉరముపై ( అంటే భూఫలకము మీద అని అన్వయము. వాసుదా ఉరము అంటే భూమి ఎద అని అర్థము. కవిత్వము ఎప్పుడూ అన్వయ ప్రాధాన్యత కలిగి ఉంటుంది.అందులోనూ రావణుడు పరమ శివ భక్తుడు ఆ విధముగా మహనీయుడు.) చిత్ర విచిత్ర చిత్ర లేఖనములు చేయుచున్నాడు. (ఇక్కడ భూమిపై సృష్టిని ఆవిష్కరించుచున్నాడా మహానుభావుడు.) భూమి ప్రకృతిలో భాగమే . ప్రకృతి అంటే వేరేవరోకాదు పరమేశ్వరియే కదా!పురుషుడు పరమేశ్వరుడే!శివతత్వమెంత ఇమిడియుందో గమనించండి.అంటే ఆ సతీపతుల నాట్య సంరంభము సృష్ఠికి ఆది పునాది అన్నది అన్వయము.అట్టి పరమేశుని ఫాలనేత్రముపై నా చిత్తము మొత్తమునుంచి నేను సాష్టాంగ ప్రణతులనాచరించుచున్నాను.
8
నవీన మేఘ మండలీ నిరుద్ధ దుర్ధర స్ఫురత్
కుహూ నిశీధి నీతమః ప్రబంధ బంధ కంధరః
నిలింప నిర్ఝరీ ధర త్సనోతు కృత్తి సింధురః
కళా నిధాన బంధురః ష్రియం జగత్ దురంధరః
9.
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభా
వలంబి కంఠ కందళీ రుచి ప్రబద్ధ కంధరం
స్మరచ్ఛిదం పురచ్ఛిదం బవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజె
సముద్ర మంథన సమయంలో త్రావిన హాలాహలము, బహుశ హాలాహల సాదృశమైన మన పాపములేమో, కడుపు లోనికి పోనీక కంఠ మందే ఒక పట్టికగా(neck lace)నిలిపి, అది నీలోత్పల మాలయో అన్న భ్రమను కలిగించుతూ, పంచశరుని,త్రిపురాసురులను, భవబంధములను, దక్షయజ్ఞమును, గజాసురుని, అంధకాసురుని, వధించి, యముని మదమణచిన ఆ తాండవ మూర్తిని మది నిండా నిలిపి మనసా,శిరసా,ఉరసా, అష్టాంగముల భూమికానించి నమస్కరించుచున్నాను.
10.
ఆఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ
స్పృషద్ విచిత్ర తల్పయోర్భుజంగ మౌక్తికా స్రజోర్
గరిష్ఠ రత్న లొష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః
తృణార వింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం
విచిత్ర వర్ణ రంజిత తూలికా (ఈకలు) తల్పమైనను కటిక నేలయైనను, ఫణులచే(పాములచే) విడువబడిన మణుల మాలికలైనా మట్టిపూసల హారములైనా,శత్రువైనా మిత్రువైనా, అమలిన కమలమైన అల్పమైన గడ్డిపోచయైనా,సార్వభౌముడైనా సాధారణ పౌరుడైనా, సమదృష్టిని సమకూర్చమని వేడుకొంటూ నిన్ను భజించుచున్నాను.
13.
కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్
విముక్త దుర్మతిః సదా శిరః తమంజలిం వహన్
విలోల లోల లొచనో లలామ ఫాల లగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం
సురగంగా ప్రవాహ సమీపమున ఘోరాటవీమధ్యమున, మూర్ధన్యమౌ ముకుళిత హస్తములు కలిగి, నీపైనే మది నిలిపిన నాదృష్టికి , నటనానుకూలముగా చలించు నేత్ర సముదాయము కలిగిన నీ పవిత్ర ఫాల భాగాము కనిపింపగా చేసి శివ పంచాక్షరినుచ్చరించుటచే కలుగు సౌఖ్యమును అనుభవింపజేయుము పరమేశ్వరా!
14.
ఇదం హి నిత్యమేవ ముక్త ముత్తమోత్తమం స్తవం,
పఠన్ స్మరన్ బ్రువన్ నరొ విశుద్ధిమేతి సంతతం,
హరే గురౌ సుభక్తిమాశుయాతి నాన్యథా గతిం,
విమొహనం హి దెహినాం సుశంకరస్య చింతనం
ఉత్తమోత్తమైన రీతిలో చెప్పబడిన ఈ స్తవమును పఠించినా,స్మరించినా,వదించినా( వినబడునట్లు నుడివినా) నరులు సదా సర్వదా పునీతులగుదురు.ఆ హరుని, గురుని, పరుని స్వచ్ఛమైన మనసుతో నిరంతరాయమైన రీతిలో తానే శివునిగా తలచే భక్తునికి విమోచనము కలిగించి యా పరమ శివుడు తన పదమునందనవరతమూ ఆశ్రయమిచ్చును.
15.
పూజావసానసమయే దశవక్త్రగీతం
యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే
తస్య స్థిరాం రథగజేంద్రతురంగ యుక్తం
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః
దశగ్రీవుడు (పది తలలు గలిగిన రావణాసురుడు)రచించిన ఈ కృతిని ప్రదోష కాలములో (సాయంకాలమున, శివ పూజకు శ్రేష్టమైన సమయము) శంభుని పూజావసాన సమయమున (శివపూజ ముగించబోవునపుడు)
పఠించు వారలకు రథ,గజ, తురగంబులతో(గుర్రములతో)కూడిన సకలైశ్వర్యములనూ సమకూర్చుతూ నిరంతర లక్ష్మీ కటాక్ష సిద్ధిని ఆ పరమేశ్వరుడైన శంభుడు కలిగించును.
సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు సమాశ్రయాః
సర్వే భాద్నాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
ఓం శాంతి శాంతి శాంతిః
తత్సత్
కుహూ నిశీధి నీతమః ప్రబంధ బంధ కంధరః
నిలింప నిర్ఝరీ ధర త్సనోతు కృత్తి సింధురః
కళా నిధాన బంధురః ష్రియం జగత్ దురంధరః
అమావాస్య చంద్రునివలె నున్నకంధరమును నియంత్రణ లేని నవీన మేఘసముదాయము నిరోధించినట్లు భాసించుచున్నఫణాళి కలిగినవాడై, ఉత్తుంగ తరంగయౌ గంగను తన ఘన జటలయందు బంధించినవాడై, గజచర్మ ధారియై,బాలశశిమౌళియై, విశ్వధారియైనయా తాండవ మూర్తి యగు పరమ శివుని ప్రియమారా మది దలచి ప్రణమిల్లుచున్నాను.
ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలిమ ప్రభా
వలంబి కంఠ కందళీ రుచి ప్రబద్ధ కంధరం
స్మరచ్ఛిదం పురచ్ఛిదం బవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజె
సముద్ర మంథన సమయంలో త్రావిన హాలాహలము, బహుశ హాలాహల సాదృశమైన మన పాపములేమో, కడుపు లోనికి పోనీక కంఠ మందే ఒక పట్టికగా(neck lace)నిలిపి, అది నీలోత్పల మాలయో అన్న భ్రమను కలిగించుతూ, పంచశరుని,త్రిపురాసురులను, భవబంధములను, దక్షయజ్ఞమును, గజాసురుని, అంధకాసురుని, వధించి, యముని మదమణచిన ఆ తాండవ మూర్తిని మది నిండా నిలిపి మనసా,శిరసా,ఉరసా, అష్టాంగముల భూమికానించి నమస్కరించుచున్నాను.
10.
ఆఖర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ
రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం
గజాంతకంధకాంతకం తమంతకాంతకం భజె
నిత్య నిరంతర శుభంకరుడు,ఆఖర్వ(న+ఖర్వ = కురుచ కాని) మంగళాకారుడు,కదంబ పుష్ప గుచ్చ ప్రసరిత మధుప్రవాహ మాధుర్యమునందించు మధుపమగు భావజాంతకుడు, త్రిపురాసురసంహారి,భవాంతకుడు,
దక్షయజ్ఞధ్వంసి,గజాసురాంతకుడు తమోపహారియు నగు పరమేశ్వరుని పాదములు మదిలో నిలిపి భజించుచున్నాను.
స్మరాంతకం, పురాంతకం, భవాంతకం, మఖాంతకం
గజాంతకంధకాంతకం తమంతకాంతకం భజె
నిత్య నిరంతర శుభంకరుడు,ఆఖర్వ(న+ఖర్వ = కురుచ కాని) మంగళాకారుడు,కదంబ పుష్ప గుచ్చ ప్రసరిత మధుప్రవాహ మాధుర్యమునందించు మధుపమగు భావజాంతకుడు, త్రిపురాసురసంహారి,భవాంతకుడు,
దక్షయజ్ఞధ్వంసి,గజాసురాంతకుడు తమోపహారియు నగు పరమేశ్వరుని పాదములు మదిలో నిలిపి భజించుచున్నాను.
11.
జయత్వతభ్ర విభ్రమ భ్రమ ద్భుజంగ మశ్వసద్
వినిర్గమత్క్రమస్ఫురత్ కరాళ బాల హవ్య వాట్
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వనన్మృదంగ తుంగ మంగళ
ధ్వని క్రమ ప్రవర్తితః ప్రచండ తాండవ శ్శివః
నయన చాలనముచే ఈ జగత్తును నియంత్రించుచుందగా,చమత్కార శరీర విన్యాసమునకునిలకడలేక కదలుచున్న పాపలు (సర్పములు) కొట్టుచున్న బుసలవల్ల కలిగెడు వడగాడ్పు ఫాలాక్షమునుండి వెలువడు అగ్నిని ప్రజ్వరిల్ల జేయగా, మృదంగ రావమునకనుకంపితమైన పాద ఘట్టన చేత ధిమిద్ధిమిద్ధిమిద్ధిమి రవములు లయ బద్ధముగా బయల్వెడలగా నర్తించు శివుని మనసారా ధ్యానించెదను.
వినిర్గమత్క్రమస్ఫురత్ కరాళ బాల హవ్య వాట్
ధిమి ద్ధిమి ద్ధిమి ధ్వనన్మృదంగ తుంగ మంగళ
ధ్వని క్రమ ప్రవర్తితః ప్రచండ తాండవ శ్శివః
నయన చాలనముచే ఈ జగత్తును నియంత్రించుచుందగా,చమత్కార శరీర విన్యాసమునకునిలకడలేక కదలుచున్న పాపలు (సర్పములు) కొట్టుచున్న బుసలవల్ల కలిగెడు వడగాడ్పు ఫాలాక్షమునుండి వెలువడు అగ్నిని ప్రజ్వరిల్ల జేయగా, మృదంగ రావమునకనుకంపితమైన పాద ఘట్టన చేత ధిమిద్ధిమిద్ధిమిద్ధిమి రవములు లయ బద్ధముగా బయల్వెడలగా నర్తించు శివుని మనసారా ధ్యానించెదను.
12.
గరిష్ఠ రత్న లొష్ఠయోః సుహృద్వి పక్ష పక్షయోః
తృణార వింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః
సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహం
విచిత్ర వర్ణ రంజిత తూలికా (ఈకలు) తల్పమైనను కటిక నేలయైనను, ఫణులచే(పాములచే) విడువబడిన మణుల మాలికలైనా మట్టిపూసల హారములైనా,శత్రువైనా మిత్రువైనా, అమలిన కమలమైన అల్పమైన గడ్డిపోచయైనా,సార్వభౌముడైనా సాధారణ పౌరుడైనా, సమదృష్టిని సమకూర్చమని వేడుకొంటూ నిన్ను భజించుచున్నాను.
13.
కదా నిలింప నిర్ఝరీ నికుంజ కోటరే వసన్
విముక్త దుర్మతిః సదా శిరః తమంజలిం వహన్
విలోల లోల లొచనో లలామ ఫాల లగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహం
సురగంగా ప్రవాహ సమీపమున ఘోరాటవీమధ్యమున, మూర్ధన్యమౌ ముకుళిత హస్తములు కలిగి, నీపైనే మది నిలిపిన నాదృష్టికి , నటనానుకూలముగా చలించు నేత్ర సముదాయము కలిగిన నీ పవిత్ర ఫాల భాగాము కనిపింపగా చేసి శివ పంచాక్షరినుచ్చరించుటచే కలుగు సౌఖ్యమును అనుభవింపజేయుము పరమేశ్వరా!
14.
ఇదం హి నిత్యమేవ ముక్త ముత్తమోత్తమం స్తవం,
పఠన్ స్మరన్ బ్రువన్ నరొ విశుద్ధిమేతి సంతతం,
హరే గురౌ సుభక్తిమాశుయాతి నాన్యథా గతిం,
విమొహనం హి దెహినాం సుశంకరస్య చింతనం
ఉత్తమోత్తమైన రీతిలో చెప్పబడిన ఈ స్తవమును పఠించినా,స్మరించినా,వదించినా( వినబడునట్లు నుడివినా) నరులు సదా సర్వదా పునీతులగుదురు.ఆ హరుని, గురుని, పరుని స్వచ్ఛమైన మనసుతో నిరంతరాయమైన రీతిలో తానే శివునిగా తలచే భక్తునికి విమోచనము కలిగించి యా పరమ శివుడు తన పదమునందనవరతమూ ఆశ్రయమిచ్చును.
15.
పూజావసానసమయే దశవక్త్రగీతం
యః శంభుపూజనపరం పఠతి ప్రదోషే
తస్య స్థిరాం రథగజేంద్రతురంగ యుక్తం
లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః
దశగ్రీవుడు (పది తలలు గలిగిన రావణాసురుడు)రచించిన ఈ కృతిని ప్రదోష కాలములో (సాయంకాలమున, శివ పూజకు శ్రేష్టమైన సమయము) శంభుని పూజావసాన సమయమున (శివపూజ ముగించబోవునపుడు)
పఠించు వారలకు రథ,గజ, తురగంబులతో(గుర్రములతో)కూడిన సకలైశ్వర్యములనూ సమకూర్చుతూ నిరంతర లక్ష్మీ కటాక్ష సిద్ధిని ఆ పరమేశ్వరుడైన శంభుడు కలిగించును.
సర్వేపిస్సుఖినస్సంతు సర్వేసంతు సమాశ్రయాః
సర్వే భాద్నాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవేత్
ఓం శాంతి శాంతి శాంతిః
తత్సత్
No comments:
Post a Comment